అగ్నిసాక్షి సీరియల్ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం కేసులో తాజాగా కొత్త ట్విస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. కట్టుకున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతో నిలదీసిన బాధితురాలు మైథిలికి న్యాయం చేయాల్సిన పోలీసులు లైట్ తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఈ కేసులో జోక్యం చేసుకుని నిందితులను కాపాడే ప్రయత్నం చేయడం వల్లనే తన బిడ్డ ఈ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉందని మైథిలి తండ్రి ఆరోపిస్తున్నారు.