RRR : ఇప్పుడు ముగ్గురమే కావొచ్చు.. కానీ రాబోయేది BJP ప్రభుత్వమే | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-08

Views 185

Telangana assembly sessions : BJP Mla's Etela rajender, raghunandan rao, raja singh slams trs govt and cm kcr.
#telangana
#cmkcr
#trsparty
#etelarajender
#bandisanjay
#raghunandanrao
#rajasingh

సభలో మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో.. తెలియదు కానీ.. ప్రజా క్షేత్రంలోనైనా సరే ప్రభుత్వాన్ని ఎండగడతామని ఈటల అన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది.. మేము ఇప్పుడు ముగ్గురమే కావొచ్చు.. కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. కేసీఆర్ ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి.. లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది..’ అని హెచ్చరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS