#KeralaAssemblyelections: బంగారం కోసం ప్రజలను LDF దగా చేసింది... Kerala పర్యటనలో PM Modi విమర్శలు..

Oneindia Telugu 2021-03-31

Views 8

PM Modi election rallies in Kerala ahead of Kerala Assembly elections
#KeralaAssemblyelections
#PMModielectionralliesinKerala
#LDF
#LeftDemocraticFront
#Gold
#Congress
#BJP
#CAAinKerala
#assemblypolls
#India

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాదిలో సుడిగాలి పర్యటన చేశారు. మూడు ఎన్నికల రాష్ట్రాల్లో వరుసగా భారీ సభల్లో పాల్గొన్నారు. తొలుత కేరళలోని పాలక్కాడులో, ఆపై తమిళనాడులోని ధారాపురంలో, చివరిగా పుదుచ్చేరిలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బంగారం కోసమే ఎల్డీఎఫ్ కేర‌ళ ప్రజల్ని నమ్మిస్తోంది అని కేరళ పర్యటనలో మోడీ విమర్శలు గుప్పించారు. జూడాస్‌ వెండి కోసం జీసెస్‌ను మోసం చేసినట్టే కేరళ ప్రజలను బంగారం కోసం ఎల్‌డీఎఫ్‌ దగా చేసిందన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS