India-Pak : పాక్ తో స్నేహం కోరుతూ #ImranKhan కు #PMModi లేఖ! || Oneindia Telugu

Oneindia Telugu 2021-03-24

Views 43

అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, కొత్త అవసరాల రీత్యా భారత్, పాకిస్తాన్ లు మళ్లీ శాంతి బాటపట్టాయి. గడిచిన రెండేళ్లుగా మూసుకుపోయిన అన్ని దారులను తిరిగి తెరిచేందుకు సమాయత్తం అయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వం ఫలించగా భారత్, పాక్ రోజుకో కీలక ప్రకటనను వెలువరిస్తున్నాయి. ఆ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం సంచలనానికి వెనుకాడలేదు..పాకిస్తాన్ తో స్నేహహస్తం కోరుతూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మన ప్రధాని మోదీ ఓ లేఖ రాశారు.

#IndiaPak
#PMModi
#ImranKhan
#Covid19
#Coronavirus
#JoeBiden
#NVRamana
#FuelPrices
#Delhi
#Maharashtra

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS