#PMModi కి Imran Khan లేఖ.. చక్కెర, పత్తి, మరో 21 వస్తువులపై నిషేధం ఎత్తివేత!

Oneindia Telugu 2021-04-01

Views 45

కొట్లాటలకు స్వస్తి చెప్పి తిరిగి దోస్తానా బాట పట్టిన భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటికే సైనిక, దౌత్య ఛానెళ్లను రీఓపెన్ చేయగా, ఇప్పుడు వ్యాపార, వాణిజ్యాలను సైతం పునరుద్దరించుకుంటున్నాయి. పుల్వామా ఘటన తర్వాత రెండు దేశాల మధ్య తెగిపోయిన సంబంధాలను తిరిగి కలుపుకోవడంలో భాగంగా భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై విధించిన నిషేదాన్ని పాక్ సర్కారు ఎత్తేసింది.

#IndPak
#Covid19
#Covid19Vaccination
#PMModi
#ImranKhan
#JoeBiden
#PANCard
#AadharCard
#Telangana
#AndhraPradesh

Share This Video


Download

  
Report form