ఆ మూడు చట్టాలను రద్దు చేయాలి.. కేంద్రానికి రైతులు డిమాండ్!

Oneindia Telugu 2020-12-17

Views 246

మూడు వ్యవసాయ బిల్లులపై దేశంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇందిరా పార్కు వద్ద 13 రైతు సంఘాల దీక్ష చేపట్టాయి. దేశ రైతాంగానికి మాత్రమే కాకుండా రాష్ట్ర రైతాంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.

#AgriculturalBills
#FarmsBill2020
#Farmers
#PMModi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS