డిజిటల్ ఎంక్వైరీలలో 45 శాతం వృద్ధిని నమోదు చేసిన మారుతి సుజుకి

DriveSpark Telugu 2020-07-29

Views 87

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహనతయారీ దారు మారుతి సుజుకి గత నాలుగు నెలల్లో తమ వాహనాల డిజిటల్ టర్నోవర్ పెరిగిందని ప్రకటించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ట్రయల్‌లో 45% వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది.


కారు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు వెళ్ళే అన్ని టచ్ పాయింట్లను కంపెనీ డిజిటలైజ్ చేస్తోంది. ప్రస్తుతానికి 26 టచ్ పాయింట్లలో 21 టచ్ పాయింట్లు డిజిటలైజ్ చేయబడ్డాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS