రైల్వే పట్టాలపై కూలిన బ్రిడ్జి, శిథిలాల కింద వాహనాలు

Oneindia Telugu 2018-09-04

Views 1.3K

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన ఓ వంతెన కుప్పకూలింది. వంతెన కింద బస్సులు, కార్లు ఉన్నాయి. ఈ సంఘటన అలీపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలగానే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS