అమరావతి ఓఆర్‌ఆర్‌ రయ్‌ రయ్‌

etvbharat 2024-10-07

Views 6

Amaravati ORR Updates : రాజధాని అమరావతి ఔటర్​ రింగ్‌ రోడ్‌ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. రూ.25,000ల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్​హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్​ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS