పాపని ఓ సారి వీడియో కాల్‌లో చూస్తా, సాయితేజ చివరి మాటలు

Telugu Samayam 2021-12-09

Views 2.5K

"నేను గోవాకి పోతున్నాను.. పిల్లలు ఎట్టా ఉన్నారు.. పాపని ఓ సారి వీడియో కాల్‌లో చూపియ్యి.. బాబుతో బాగా చదువుకో నాయనా" అని సాయితేజ చివరగా మాట్లాడారంటూ ఆమె భార్య శ్యామల మీడియాకు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS