దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త టాటా హారియర్ ఎక్స్‌టి ప్లస్

DriveSpark Telugu 2020-09-08

Views 1.3K

టాటా మోటార్స్ తన హారియర్ ఎస్‌యూవీ ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌ను భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టాటా హారియర్ ఎస్‌యూవీ మాన్యువల్ మోడల్ అయిన ఎక్స్‌టి ప్లస్ వేరియంట్‌ ధర రూ. 16.99 లక్షలు.

ప్రస్తుతం ప్రకటించిన ధర కేవలం పరిచయమేనని, 2020 అక్టోబర్ 1 నుండి సవరించబడుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ ప్రారంభ ధర 2020 సెప్టెంబర్‌లో వాహనాన్ని బుక్ చేసుకుని, డిసెంబర్ 31, 2020 నాటికి డెలివరీలను తీసుకునే వినియోగదారులందరికీ చెల్లుతుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS