Kozhikode:ల్యాండ్ అయ్యే ముందు ఆకాశంలోనే చక్కర్లు కొట్టి రన్ వే పై జారీ ముక్కలైన ఎయిర్ ఇండియా విమానం!

Oneindia Telugu 2020-08-08

Views 1.5K

191 మంది ప్రయాణికులు, సిబ్బందితో కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాస్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. రన్ వేకు కొన్ని అడుగుదూరంలో విమాన ముక్కలు పడిపోయాయి.

#Kozhikode
#Kerala
#AirIndia
#AirIndiaExpress
#PMModi
#KozhikodeAirCrash
#PinarayiVijayan
#AirIndiaPiolet
#KozhikodeAirport

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS