టిటిడి పాలక మండలి కి జగన్ గ్రీన్ సిగ్నల్ || CM Jagan Finalise The List Of TTD Board Members

Oneindia Telugu 2019-08-28

Views 1

AP Cm Jagan finalised the list of TTD Board memebers. Board number increased to 19 to 25 for accomidate all areas representatives in TTD. By today evening officially govt give order with names.
#ttd
#boardmembers
#chairman
#Jagan
#tirumala
#tirupathi
#rameshwarrao
#dilraju
#srinivasan

ఎంతో కాలంగా ఆశావాహులు ఎదురు చూస్తున్న ప్రతిష్ఠాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం ఖరారైంది. ముఖ్యమంత్రి జగన్ అనేక తర్జన భర్జనల తరువాత తుది జాబితాకు ఆమోద ముద్ర వేసారు. గతంలో ఉన్న 19 మంది సభ్యులను 25 మందికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీతో పాటుగా తెలంగాణ.. కర్నాటక..తమిళనాడు..మహారాష్ట్ర నుండి సభ్యులుగా అవకాశం దక్కనుంది. ఇదే సమయంలో తెలంగాణ..తమిళనాడు కు చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలకు బోర్డులో అవకాశం కల్పించారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరికి ఛాన్స్ దక్కింది. అదే విధంగా ఎన్నికల్లో ఓడిన వారికి జగన్ అవకాశం ఇచ్చారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సాయంత్రానికి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS