జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఇద్దరు మంత్రుల మీద వేటు వేసే దిశగా అడుగులు || Jagan Serious On Two Ministers

Oneindia Telugu 2019-07-29

Views 969

AP CM Jagan Serious on Two ministers Attitude in Administration. Cm Directly warned that both of ministers and control them selves. If not Cm ready to expel them.
#apgovt
#cabinetministers
#serious
#ysrcp
#jagan
#kosthaandhra

ఏపీ ప్ర‌భుత్వంలో ఇద్దరు మంత్రుల మీద వేటు త‌ప్పేలా లేదు. ఆ ఇద్ద‌రి మీద ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉ న్నారు. ఇప్ప‌టికే వార్నింగ్‌లు ఇచ్చారు. డెడ్ లైన్ విధించారు. ముందు నుండి చెబుతున్నా ప‌ట్టించుకోకుండా వ్య‌వ హ‌రిస్తున్న మంత్ర‌ల‌కు సీఎంఓ నుండి ఒక్క‌క్క‌రుగా పిలుపు వ‌స్తోంది. ఇప్ప‌టికే ఆ ర‌కంగా పిలుపు అందుకొని ముఖ్య మంత్రికి కొంద‌రు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఇదే కోవ‌లో ఇద్ద‌రు మంత్రుల శైలి పైన మాత్రం సీఎం జ‌గ‌న్ బాగా సీరియ‌స్ అయిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీంతో...ఏ స‌మ‌యంలో అయినా వారిద్ద‌ర‌రి పైనా వేటు వేసే అవ కాశం ఉందంటూ స‌చివాల‌యంలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS