సాయంత్రం ఆరు దాటితే మందు బంద్‌ ! || AP Govt Sensational Proposals On Liquor Sale || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-09

Views 1

AP Govt sensational proposals on Liquor sales. Excise officials proposed to sale liquor up to evening 6 o clock only. With this decision liquor sales may control in huge scale.
#ysjagan
#wine
#apgovt
#navaratnalu
#liquor
#ysrcp
#andhrapradesh

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌లన నిర్ణ‌యం. మందుబాబుల‌కు భారీ షాక్‌. ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌పాన నిషేధంలో భాగంగా కీల‌క అడుగులు. వేల కోట్లు ఆదాయ‌న్ని తెచ్చి పెట్టే మ‌ద్యం అమ్మ‌కాలపై నియంత్ర‌ణ‌. సాయంత్రం అయితే చాలు.. బార్లు .. వైన్ షాపుల ముందు కిక్కిరిసే మందుబాటులు ఆ అవ‌కాశం కోల్పోతున్నారు. సాయంత్రం ఆరు గంట‌లు దాటితే ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ చేసే ప్ర‌తిపాద‌న సిద్దం అయింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల త‌ర‌హాలోనే ఉద‌యం 10 గంట‌ల నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌రకు మాత్ర‌మే మ‌ద్యం అమ్మ‌కాలు జ‌ర‌గ‌నున్నాయి. అదే స‌మ‌యంలో కీల‌క‌మైన బ్రాండ్ల‌ను సైతం త‌గ్గించాల‌ని ఏపి ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసింది. వీటికి అధికారికంగా ఆమోదం ల‌భిస్తే ఇక మ‌ద్యం బాబులు సాయంత్రం ఏం చేయాలో...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS