Anchor Rashmi reacts on 9 Months Baby Incident

Filmibeat Telugu 2019-06-20

Views 2.6K


వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం చోటు చేసుకుంది. 9 నెలల పసికందుపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు ఓ కామాంధుడు. కోలేపాక ప్రవీణ్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ఒడినట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండలోని టైరల్ స్ట్రీట్‌లో దంపతులు తమ 9 నెలల పాపతో మేడపై నిద్రిస్తుండగా... పాపను ఎత్తుకెళ్లిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. పసికందు ప్రాణాలు విడువటంతో నిందితుడు ఆమెను మళ్లీ తల్లిదండ్రుల వద్ద పడుకోబెట్టి జారుకున్నాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ దారుణంపై నటి, యాంకర్ రష్మి ఘాటుగా స్పందించారు.

#anchorrashmi
#tollywood
#rashmigoutham
#movienews
#warangal
#telangana

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS