Nava Karnataka Nirmana Parivartan Yatra : బీజేపీ కర్ణాటక రథ యాత్ర ప్లాప్ షో : నివేదిక

Oneindia Telugu 2017-11-04

Views 283

BJP National President Amit Shah now sought a report From Karnataka BJP on the poor turnout at Bengaluru yatra. Karnataka BJP begins election campaign on November 2, 2017 in Nava Karnataka Nirmana Parivartan Yatra in Bengaluru, Karnataka. Why rally failed 5 reasons.

కర్ణాటకలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవ కర్ణాటక నిర్మాణ పరివర్తనా యాత్ర ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కార్యకర్తలు అనుకున్న స్థాయిలో ఎందుకు రాలేదు, మీరు ఏం చేస్తూన్నారు అంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక బీజేపీ నాయకులకు క్లాస్ పీకారని తెలిసింది.
బహిరంగ సభ అనుకున్నంత స్థాయిలో ఎందుకు విజయవంతం కాలేదనే విషయంపై నివేదిక ఇవ్వాలని అమిత్ షా కర్ణాటక బీజేపీ నాయకులకు సూచించారని వెలుగు చూసింది. బెంగళూరు నగర శివార్లలోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా మైదానంలో గురువారం బీజేపీ బహిరంగ సభ సమావేశం జరిగింది.
కర్ణాటకలోని అన్ని ప్రాంతాల నుంచి సుమారు మూడు లక్షల మందికి పైగా అమిత్ షా బహిరంగ సభకు హాజరౌతారని నాయకులు అంచానా వేశారు. అయితే బీజేపీ నాయకులు అంచనాలు తల్లకిందులు అయ్యాయి. అమిత్ షా బహిరంగ సభ సమావేశానికి ఆలస్యంగా రావడంతో అప్పటికే అక్కడ వేచి ఉన్న కార్యకర్తలు వెళ్లిపోయారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS