Actor Siddrth rememberd when he selected for the role of Nagachaitanya in "manam" Movie
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన చిత్రం... నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం. ఇలా మనం అనే సినిమా ఒక ప్రత్యేకంగా నిలిచి పోయింది. విక్రమ్ కుమార్... అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దానిని సక్సెస్ఫుల్గా అఛీవ్ చేసాడు.