ఘోర రోడ్డు ప్రమాదం - రెండు లారీలు - బస్సు ఢీ

etvbharat 2024-09-13

Views 14

Road Accident in Chittoor District: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. రెండు లారీలు, బస్సు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరికి తీవ్రగాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS