నకిలీ ఫోన్​పేతో మోసం చేస్తూ పట్టుబడ్డ యువకుడు - అవమానం భరించలేక ఆత్మహత్య

etvbharat 2024-08-06

Views 1

Young Man Suicide in Peddapalli : పెద్దపెల్లి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాలోని మంథనిలో సోమవారం ఓ జిరాక్స్​ సెంటర్​లో ఫేక్​ ఫోన్​పేతో మోసం చేస్తూ పట్టుబడిన రాజ్ కుమార్ (22) అనే యువకుడు, మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS