భీమవరం పర్యటనను వాయిదా వేసుకున్న Narsapuram MP Raghu Rama Krishnam Raju | RRR | ABP Desam

Abp Desam 2022-07-04

Views 1

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్ లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కిన RRR తనను ఏపీ నిఘా పోలీసులు వెంబడిస్తున్నారన్నారు. తన శ్రేయాభిలాషుల కోసం ఓ అడుగు వెనక్కి వేస్తున్నాన్న రఘురామ....పోరాటం ఎక్కడినుంచైనా కొనసాగిస్తానన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS