సీఎం జగన్ కర్నూలు పర్యటన.. ఆమె హౌస్ అరెస్ట్

Telugu Samayam 2022-04-16

Views 6

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనకు రానున్న తరుణంలో ఇందిరానగర్‌‌కు చెందిన సుభద్ర అనే దివ్యాంగురాలిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తనకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ముఖ్యమంత్రిని నిలదీస్తాననే కారణంతో తనను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS