Telangana ఉపాధాయుల ఉసురు పోసుకుంటున్నారు.. కట్టలు తెంచుకున్న Seethakka ఆగ్రహం | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-20

Views 2

Telangana Congress MLA Seethakka Outrage On BJP And TRS Behavior Over Go 317 Issue.
#Telangana
#MLASeethakka
#Seethakka
#Congress'
#CMKCR
#TRS
#BJP
#Revanthreddy
#Bandisanjay

ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య ద్వేష భావాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS