హుజురాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసిన టీపిసిసి సెక్రెటరీ

Oneindia Telugu 2021-10-30

Views 4.5K

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు ఆశ చూపించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లకు పంచుతున్న డబ్బులను సాక్ష్యాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు చూపించి అధికార టీఆర్ఎస్ పార్టీపైన, బీజేపి పార్టీపైన ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని టీపిసీసీ సెక్రెటరీ కోట్ల శ్రీనివాస్ ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేసారు.


#tpcc
#kotlasrinivas
#tpccsecretary
#stateelectioncommission
#huzurabadbyelection
#monet
#voters

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS