తూ.గో: విఘ్నేశ్వరాలయాన్ని సందర్శించిన రాజమండ్రి ఎంపీ భరత్..!

Oneindia Telugu 2021-01-02

Views 13


తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో విఘ్నేశ్వరాలయాన్ని శనివారం సందర్శించిన రాజమండ్రి ఎంపీ భరత్..ద్వంసమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.పూజారిని వివరాలుఅడిగి తెలుసుకున్నారు.ఇది కచ్చితంగా ప్రతిపక్షాలు చేసిన రద్దటమే అని ఎవ్వరిని విదిలిపెట్టమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

#Rajahmundry
#SubramanyeswaraSwamyTemple
#YSRCP
#YSRHousingScheme
#YSRCP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS