MAA Controversy : Chiranjeevi and Rajashekar spar at MAA Dairy 2020 Launch

Filmibeat Telugu 2020-01-02

Views 1

Movie Artists Association Dairy Inauguration 2020 held at Park Hayat of Hyderabad. Chiranjeevi, Mohan Babu, Krishnam Raju attended the function.At the function Top Telugu film stars openly fought among themselves at a programme to launch the digital diary of Movie Artists Association (MAA) today morning.
#Chiranjeevi
#rajasekhar
#Chiranjeevivsrajasekhar
#jeevitharajasekhar
#MAADairyLaunch
#mohanbabu
#tollywood
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..మా అసోసియేషన్ కోసం భూమి కోసం మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేశాను.
మాలో కొన్ని కుమ్ములాటలు, అంతర్గత విభేదాల కారణంగా అది వాయిదా పడింది.
తమిళ పరిశ్రమలో నడిగర సంఘం గొప్పగా ఫండ్ క్రియేట్ చేసింది. పేద ఆర్టిస్టులకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారనే విషయం తెలుసుకోని ఈర్ష పడ్డాను.
కానీ ఆ సంఘంలో లుకలుకలు రావడం చూసి వేగంగా నిర్ణయాలు తీసుకొంటే ఇలాంటి ప్రమాదాలు ముంచుకొస్తాయని అనుకొన్నాను. సంఘంలో మంచి విషయాలు ఉంటే మైక్‌లో చెప్పుకొందాం.
చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పుకొందాం. విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుదాం అని చిరంజీవి సభ్యులకు సూచించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS