ఆ రోజు దర్శనాలకు బ్రేక్..! మూసివేయనున్న శ్రీవారి ఆలయం!! || Oneindia Telugu

Oneindia Telugu 2019-07-12

Views 559

The temple priests are going to rest for a day at the Tirumala Temple, which is crowded with millions of devotees. Thirumala Veda scholars claim that the devotees of that day will prosper only if they do not come to the stork. Officials of Tirumala Tirupati Devastanam have advised pilgrims to postpone their journey on the 16th of this month.
#TirumalaTirupatiDevastanam
#Tirumala
#Tirupati
#pilgrims
#priests
#ttd
#devotees

నిత్యం కోట్ల మంది భక్తి భక్తులతో కిటకిట లాడే తిరుమల దేవాలయనికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వబోతున్నారు ఆలయ అర్చకులు. ఆ రోజు భక్తులు కొంగమీదకు రాకుండా ఉంటేనే శ్రేయస్కరంగా ఉంటుందని తిరుమల వేద పండితులు చెప్పుకొస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈనెల 16వ తేదీన తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు. ఆరోజు చంద్రగ్రహణం కావున స్వామి వారి ఆలయాన్ని రాత్రి ఏడు గంటలకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా భక్తులను ముందురోజు అర్ధరాత్రి తర్వాత నుంచే క్యూలైన్లలోకి అనుమతించరని, ఈ విషయాన్ని గమనించి భక్తులు కొండపైకి రాకుండా ఉండడమే మంచిదని సూచించారు. పది హేడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారన్నారు. ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అందువల్ల దాదాపు పన్నెండు గంటలపాటు స్వామి వారి దర్శనం ఉండదని తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS