Rail Stopped For vehicles రైల్వే ట్రాక్ పై ప్రజల అశ్రద్ధ

Oneindia Telugu 2018-10-25

Views 454

Video: Rail stopped for vehicles in india.no one cares the instuctions of the police & horn of the vehicle on tracks.
#Rail
#punjabtrain
#ravaneffigy
#railwaytrack
#vehicles

గత కొద్ది రోజుల క్రితం అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా రైలు ప్రమాదానికి గురై 62 మంది మరణించిన ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. నిర్వాహకుల నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై ఉంటే ప్రమాదమని తెలిసినా.. అక్కడేవుండి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా జనాలు నిర్లక్ష్యాన్ని వీడకపోవడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS